బెంగళూరు:
భారత జట్టుకు
రిటైర్మెంట్ ప్రకటించిన
అనంతరం ద్రావిడ్ సమాజ సేవతో
తన వంతుగా దూసుకుపోతున్నాడు.
తనలో ఉన్న
గొప్పక్రికెట్ లక్షణాలను
ఇతరులకు అంధించాలని తపనే
తనను ముందుకు నడిపిస్తోంది.
ఈ స్టార్
ఆటగాడు 25 మంది
అనాథ పిల్లలకు క్రికెట్
మెళకువలు నేర్పించాడు.
మంగళవారం
ఏర్పాటు చేసిన క్యాంప్ విత్
ద చాంప్, కార్యక్రమంలో
భాగంగా అతను రోజంతాయ పిల్లలకు
క్రికెట్ పాఠాలు చెబుతూ
గడిపాడు ఈ ఎస్ పీ ఎన్ క్రిక్
ఇన్ఫో, టెలికామ్
బ్రాండ్ ఐడియా ఈ కార్యక్రమాన్ని
చేపట్టింది. ఆటకు
సంబంధించిన ప్రాథమికాంశాలను
నేర్చుకోవాలనుకునే వారికి
నియమ నిబంధనలను తెలియజేస్తూ
కొన్ని వీడియోలను రూపొందించారు.
మరో వైపు
సెహ్వాగ్ , జహీర్,
గంభీర్ లాంటి
సీనియర్ ఆటగాళ్లు జాతీయ
జట్టులోకి తిరిగి వస్తారని
ద్రావిడ్ అశాభావం వ్యక్తం
చేశాడు. విండీస్
తో తలపడే భారత్ 'ఎ'
జట్టులో ఈ
ముగ్గురికి చోటు దక్కింన
సంగతీ తెలిసిందే. అయితే
ఈ అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం
చేసుకోవాలని సూచించాడు.
No comments:
Post a Comment