ఢిల్లీ:
యూపీఏ-2
ప్రభుత్వం
చివరి కానుకగా కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగులకు పిల్లల విద్యా
భత్యం సహా కొన్ని గ్రాంట్లను
పెంచింది. విద్యాభత్వం
వార్షిక పరిమితిని రూ.18,000(నెలకు
రూ.1,500) చేస్తున్నట్లు
సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ
చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రస్తుతం
ఈ మొత్తం రూ.12,000గా
ఉంది. వైకల్యం
ఉన్న మహిళల పిల్లల సంరక్షణకు
ప్రత్యేక భత్వం ప్రస్తుతం
నెలకు రూ. వెయ్యి
ఉండగా దాన్ని రూ.1,500చేశారు.
వైకల్యం ఉన్న
పిల్లల విద్యాభత్వం వార్షిక
పరిమితిని రూ.36,000 చేశారు.
సవరించిన
మొత్తాలన్నీ ఈ ఏడాది జనవరి
1 నుంచి
వర్తిస్తాయి.
No comments:
Post a Comment