Thursday, 29 August 2013

సెహ్వాగ్ కసరత్తు మొదలు...


చెన్నై: భారత జట్టులో స్థానం కోల్పోయిన వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ తిరిగి జట్టులో చోటు సంపాధించుకోవడానికి కసరత్తు మొదలు పెట్టాడు.. ఇందుకు గానూ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషల్ లో మెక్ గ్రాత్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఇప్పటికే భారత జట్టులో స్థానం కోల్పోయి తిరిగి స్థానం ఆశిస్తున్న , యువీ, జహీర్ ఖాన్, గంభీర్ లాంటి వారు ఫ్రాన్స్ వెళ్లీ శిక్షణ తీసుకున్నారు. మరో వైపు గంభీర్ కౌంటీల్లో ఆడుతున్నా , ఘోరంగా విఫలమవుతున్నాడు. దీంతో టీంలో యువకులను తట్టుకోవాలంటే వీరు ఇంకా శ్రమించక తప్పదు..


No comments:

Post a Comment