ఇంగ్లాండు:
యాషెస్ సిరిస్
అనంతరం గ్రౌండ్స్ లో రచ్చరచ్చ
చేసిన ఇంగ్లాండ్ ఆటగాళ్ల తరుపున
ఆ దేశ క్రికెట్ బోర్డు క్షమాపణ చెప్పింది. తమ
ఆటగాళ్లు చేసింది తప్పే....!కానీ
వారు కావాలని చేయలేదని తెలిపారు.
సిరిస్ గెలిచిన
ఆనందంలో వారు ఆ విధంగా
ప్రవర్తించారన్నారు.
తాము క్రికెట్
కు సంబంధించిన విషయాలు చాలా
గౌరవిస్తామని, తమపై
ఆడిన ప్రత్యర్థులన్నా...మేమాడిన
మైదానాలన్నా.. తమకు
ఎంతో గౌరవమని అభిప్రాయపడ్డారు.
క్రికెట్
కబ్ల్ లను కించపర్చాలని తమ
ఉద్దేశం కాదని, వీటిని
చిన్న తప్పులు గా బావించాలని
అభిమానులను వేడుకున్నారు.
No comments:
Post a Comment