Monday, 26 August 2013

మరో పోరుకు సిద్దం...

ఢిల్లీ:ఆసియా కప్ లో భారత్ హాకీ జట్టు మరో పోరుకు సిద్దమైంది. సోమవారం జరిగే మ్యాచ్ లో ఢిపెండింగ్ చాంపియన్స్ కొరియాతో భారత్ తలపడనుంది. గ్రూప్ -బి లో జరిగే ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకోనుంది. దీంతో ఈ మ్యాచ్ ప్రేక్షకులకు కనివిందు చేయడం కాయంగా కనిపిస్తుంది. ఇప్పటికి పసికూనలకు మట్టి కరిపించిన భారత్ మంచి ఊపు మీద కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకోవడమే కాకుండా ప్రపంచ కప్ అర్హతకు మరో అడుగు మందుకేయాలని యోచిస్తుంది.

No comments:

Post a Comment