Sunday, 8 September 2013

ఇప్పట్లో సచిన్ రిటైర్ కాడు...రవిశాస్త్రి..

ముంబై: అభిమానుల కోరిక మేరకు సచిన్ టెండూల్కర్, వచ్చే ఏడాది ఇంగ్లాండ్ తో జరిగే లార్డ్స్ టెస్టు వరకు కొనసాగుతాడని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అన్నారు. అయితే సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో రవిశాస్త్రి ఇలాంటి సంచలన వ్యాఖ్యాలు చేశాడు. ముంబై లో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన రవిశాస్త్రి మీడియాతో మాట్లాడారు.. సచిన్ టెండూల్కర్ ఆటను కొనసాగించాలని అన్నారు. వచ్చే ఏడాది సచిన్ లార్డ్స్ లో ఆడాలనుకుంటున్నాడని ఆయన తెలిపారు. కాగా మరో మాజీ భారత క్రికెట్ క్రీడా కారుడు కపిల్ దేవ్ సినియర్లు తమ వ్యక్తి ప్రయోజనాలు పక్కన పెట్టి రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవాలనడం గమనార్హం...


No comments:

Post a Comment