కోల్
కతా: త్వరలో
జరగబోయో ఛాంపియన్ లీగ్ మ్యాచ్
లో క్రీడా కారులు మ్యాచ్
ఫిక్సింగ్ కు పాల్పడకుండా
ఐదు నిబంధనలను బిసిసిఐ ప్రతిపాదించింది. ఈ మెరకు
ఆదివారం జగ్మోహన్ దాల్మీయా
అధ్యక్షతన జరిగిన బిసిసిఐ
వర్కింగ్ కమిటి సమావేశంలో
ఈ నిర్ణయాని కి సభ్యులు ఏక
గ్రీవంగా తీర్మాణం తెలిపారు.
: టోర్నీలో
ప్రతీ జట్టుకు సెక్యూరిటీ
విభాగంతో పాటు అవినీతి నిరోధక
బృందం వెన్నంటే ఉంటుంది.
:మ్యాచ్
అధికారులు సంచరించే చోట
మిగతావారు సంచరించకుండా
కట్టుదిట్టమైన నిఘా ఉంటుంది.
:ఈ
టోర్నీలో ఆటగాళ్లు.మ్యాచ్
సిబ్బంది ఎలాంటి బహుమతులు
స్వీకరించరాదు. ఒక
వేళ్ల వాటిని స్వీకరించినా, దానికి సంబంధించిన పూర్తి
వివరాలు వెల్లడించాల్సి
ఉంటుంది.
:టోర్నీ
సందర్భంగా తమ సెల్ ఫోన్స్ ను
ఆటగాళ్లు , అధికారులకు
అప్పగించాలి. వీరి
కోసం వచ్చే కాల్స్ అన్నీ టీమ్
మేనేజర్ చూసుకుంటారు.
:ఈ
5 నిబంధనల్నీ
అమలు చేసే విషయంలో వీలైతే
అవినీతి నిరోదక భద్రత విభాగం
స్థానికపోలీసుల సహాయాన్ని
తీసుకుంటుంది.
No comments:
Post a Comment