మలేషియా:
దక్షిణ
కొరియా ఆసియా కప్ ను ఎగరేసుకు
పోయింది.
ఆదివారం
జరిగిన ఫైనల్లో భారత్ పై
కొరియా 4-3గోల్స్
తేడాతో ఘన విజయం సాధించింది.
లీగ్
దశలో దక్షిణ కొరియాను మట్టి
కరిపించిన భారత్,
ఫైనల్లో
మాత్రం ఆ ప్రభావం చూపలేక
పోయింది.
అయితే
ఇప్పటికే భారత్ ప్రపంచ కప్ కు
అర్హత సాధించడంతో ఆ జట్టు
ఊపిరి పీల్చుకుంది.
వరుస
మ్యాచ్ లో విజయంసాధించి ఫైనల్
ట్రోపి తీసుకొస్తారని ఆశించిన
అభిమానులకు నిరాశే మిగిలింది.
2007 చెన్నై
లో జరిగిన టోర్నీలో విజేతగా
నిలిచి,
ఆ
తర్వాత ఘోరంగా విఫలమైంది.
ఆ
టోర్నీలో భారత్ ఏడో స్థానంలో
నిలబెట్టుకుంది.
అయితే
ఈ ఏడాది మాత్రం అనూహ్య విజయాలతో
దూసుకుపోయినా, ఫైనల్లో
మాత్రం చేతులెత్తేసింది.
కానీ
అభిమానులకు ఊరట నిచ్చే
అశం...ప్రపంచ కప్ కు అర్హత సాధించడం...!
No comments:
Post a Comment