కోల్
కతా: భారత
ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్
మళ్లీ ఇండియా జట్టులోకి రావడం
ఖాయమని భారత మాజీ కెప్టెన్
సౌరప్ గంగూలీ అన్నారు.
యువరాజ్ తన
ఫామ్ అందుకోవడం తనకు ఆశ్చర్యానికి
గురిచేయలేదని తెలిపాడు..
యువి అప్పటికి
ఇప్పటికి గొప్ప క్రికెటరని
కొనియాడారు. అయితే
ప్రస్తుతం కుర్రాలతో కూడిన
జట్టు భాగుందని అదే విధంగా
యువి కూడా మిడిలార్డర్ లో
కీలకంగా కానున్నాడని వివరించారు.
గంగూలీ
పేస్ లకు అవార్డులు...
భారత
క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్
సౌరభ్ గంగూలీ, టెన్నిస్
స్టార్ లియాండర్ పేస్ లకు
ప్రభుత్వం జీవిత సాఫల్య
పురస్కారాలను ప్రధానం చేయనుంది.
ఈ అవార్డును
ఎంపిక ఆనందం వ్యక్తం చేసిన
దాదా నా జీవితంలో ఇది గొప్ప
సాఫల్యం అన్నాడు. వయస్సు
పై పడుతున్నా... పేస్
అద్భుతఫామ్ ను కొనసాగిస్తుండటంపై
స్పందిస్తూ... 40 అనేది
ఓ సంఖ్య మాత్రమే నేనైతే ఇంకా
చాలాకాలం ఆడాలని అంటా నని
అతని ఫిట్ నెస్ ను కొనియాడాడు.
ఈనెల 28న
జరిగే ప్రత్యేక కార్యక్రమంలో
దాదా, పేస్
లకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్
పుట్ బాల్ కోచ్ సభాష్ బో వ్రిక్
కు గురు రత్న అవార్డును
అందజేస్తారు..
No comments:
Post a Comment