రాంచీ:
ఎంఎస్ ధోనీ
నాయకత్వంలోని చెన్నై సూపర్
కింగ్ జట్టు సభ్యులు 2013
చాంపియన్
లీగ్ కు సన్నాహకాలు ప్రారంభించింది.
ధోనీ నేతృత్వంలోని
చెన్నై సూపర్ కింగ్ రాంచీ
లో తన తొలి మ్యాచ్ ఆడ నుంది.
అయితే ఇప్పటికే
ధోనీ బృందం రాంచీలో ప్రాక్టీస్
మ్యాచ్ ఆడింది. అయితే
ట్వీ20 మ్యాచులో
మొదటి సారి రాంచీ స్టేడియంలో
ధోనీని ఆయన అభిమానులు
వీక్షించనున్నారు. తన
సొంత నగరంలో రాంచీ లో ధోనీకి
పెద్ద యెత్తున అభిమానులు
ఉన్నారు. చెన్నై
సూపర్ కింగ్స్ రాంచీలో మూడు
మ్యాచ్ లు ఆడనుంది. మొదటి
మ్యాచ్ లో ఈ నెల 22వ
తేదీన దక్షిణాఫ్రికా టైటాన్స్
తో తలపడనుంది.
No comments:
Post a Comment