చెన్నై:
మహేంద్ర సింగ్
ధోనీ ఛాంపియన్ లీగ్ లో సరికొత్త
రికార్డు సృష్టించబోతున్నాడు.
అత్యధిక
మ్యాచులకు కెప్టెన్ గా
వ్యవహరించిన క్రికెటర్ గా
ధోనీ చరిత్ర సృష్టించబోతున్నాడు.
అయితే సెప్టెంబర్
22 తేదీన
తన సొంత మైదానంలో జరిగే మ్యాచ్
సందర్భంగా ఆయన ఈ రికార్డును
నెలకోల్పనున్నాడు. ధోనీ
నాయకత్వంలో 2010 లో
చెన్నై సూపర్ కింగ్ సిఎల్
టి ఛాంపియన్ షిప్ గెలుచుకుంది.
అప్పుడు చెన్నై
సూపర్ కింగ్స్ టైటాన్స్ ,
బ్రిస్పేన్
హీట్, ట్రినిడాడ్
టోబాగోలతో పాటు బి గూపులో
ఉంది. ఈ
ఛాంపియన్ లీగ్ లో చెన్నై సూపర్
కింగ్ తొలి మ్యాచ్ టైటాన్స్
పై సెప్టెంబర్ 22వ
తేదీన తలపడనుంది.
No comments:
Post a Comment