ఛీ...
ఈదేశాన్ని
మార్చలేము...! ఈ
రాజకీయ నాయకులను మార్చలేము..!
మనకెందుకురా
బాబు ఈ రాజకీయాలు....!మన
పనేందో మనం చూసుకుందాం..!
ఇది తరుచుగా
వినిపించే మాటలు...
రాజకీయాలపై
, దేశ
అవినీతి పై విసుగు చెందిన
వారు తరుచు మాట్లాడే మాటలు...!
కానీ ఇక ముందు
ఆ మాటలు రావేమో... దేశ
భవిష్యత్తును శాషించే ఆయుధాలు
రానున్నాయి... అవే
యువ ఓటర్స్.... అవునూ
ఒకటి కాదు రెండు కాదు...
ఏకంగా 15వేల
కోట్ల మంది యువ ఓటర్లు ఈ సారి
కొత్త గా ఓటు హక్కును
వినియోగించుకోబోతున్నారు...!నిద్రలేచిన
మొదలు ట్విటర్లు, ఫేస్
బుక్ లతో బిజీగా గడిపే ఈ యువతరం
తమ అమూల్యమైన ఓటుతో దేశభవిష్యత్తును
తిరగ రాయనున్నారనడంలో సందేహం
లేదు.!అయితే
చుట్టు రాజకీయ వాతావరణం
గమనిచంలేని ఈ యువతరం ఎక్కువగా
ఎక్కడ ఆకర్షితులవుతారన్నది
ముఖ్యం...!
చరిత్ర
తిరగ రాయగలరా...!
యువతరం
తలుచుకుంటే చేయలేనిది ఏది
లేదు...!ఇది
అనేక దేశ చరిత్రలో కూడా
కనిసిస్తుంది. నెత్తురు
మండే శక్తులు నిండిన ఈ
కుర్రాళ్లు...అవినీతికి
ప్రత్యామ్నాయంగా నిలుస్తారు..!
అయితే మన
దేశంలో ప్రతీ ముగ్గురులో ఒక
యువకుడున్నాడు. అంటే
రాబోయో రోజుల్లో దేశం యువ
దేశంగా మారనుంది . దీంతో
సగటు భారతీయుని వయస్సు 29ఏళ్లు
కానున్నాయి. దీంతో
2014లో దేశ
భవిష్యత్తును రాజకీయ నాయకుల
తలరాతలను మార్చేది మాత్రం
యువతే అని చెప్పవచ్చు....
దీనికి నిదర్శనం
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల
ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి...
ఢిల్లీలో
మాత్రం ఈ ప్రభావం మరీ ఎక్కువగా
పడింది. నిర్భయ
ఉదంతం... పెరిగిన
ధరలు యువ ఓటర్లను భాగా ప్రభావం
చూపాయి...
No comments:
Post a Comment